మానవత్వాన్ని చాటిన మంత్రులు

ts ministers shows humanity

జగిత్యాల: జిల్లాలోని కొడిమ్యాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆ సమయానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ప్రమాదానికి గురైనవారిని గుర్తించి బాధితులను దగ్గరుండి తమ కాన్వాయ్‌ వాహనంలో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.