కరోనా విపరీతంగా విజృంభిస్తున్నప్పటికీ… ఉగ్రవాదుల ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. జమ్మూలోని నౌషెరా సెక్టార్ వద్ద నుంచి దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి.