దేశంలో 16 కోట్లకుపైగా మద్యం ప్రియులు!

above sixteen crores drinkers in country

దేశంలో 16 కోట్లకుపైగా ప్రజలు మద్యాన్ని తాగుతున్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. గురువారం బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సమాధానమిస్తూ.. గంజాయికి 3.1 కోట్ల మంది, డ్రగ్స్‌కు 77 లక్షల మంది అలవాటు పడ్డారని చెప్పారు.