బోరుమని ఏడ్చిన అన్నలేజనోవ… తట్టుకోలేక పవన్ ఏమి చేశాడంటే….!

Pawan Kalyan
Pawan Kalyan

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలో చాలా బిజీ బిజీగా ఉన్నారు ప్రస్తుతం పవన్ సోషల్ మీడియాలో ఏపీలో ఉన్న వాలంటరీల గురించి చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పవన్ వాక్యాలను సమర్థిస్తుంటే మరో కొందరు వాలంటరీ పై పవన్ ఆరోపణలు చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ఈ క్రమంలోనే వ‌లంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది అంటూ పవన్ మరోసారి తన అభిప్రాయం వ్యక్తం

చేశారు. కేవలం ప్రభుత్వం విధానాల విషయంలోనే తనకు కోపం వచ్చిందని పవన్ పేర్కొన్నారు. ఇక అమ్మాయిలు అదృశ్యం గురించి చెప్పడానికి వైసిపి నేతలు ఎందుకు ? ఇష్టపడటం లేదని కూడా పవన్‌ ప్రశ్నించారు. వైసిపి నేతలు చేస్తున్న కామెంట్లకు నా భార్య కూడా ఏడుస్తుందని ఆలా అని నేను కూడా వైసీపీ ఆడవారిని నేను ఎం అనలేను. వారు నా అక్క చెల్లులు వాళ్ళు అంటున్నారని నేను ఏమి అనలేను గా వాళ్ళు అంటేనే ఉంటారు. అసలు నేనేమన్నానని ఒకరిని కాదు కదా విమర్శించేది మీ అందరిని అడుగుతున్నాను. అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ ఇప్పుడు చేసిన వాక్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు వైసిపి ప్రభుత్వంపై వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైసిపి వాళ్ళ పవన్ కళ్యాణ్ వ్యక్తి కదా జీవితంలో పాటు మాట్లాడితే చాలు పవన్ పెళ్లిళ్లు గురించి పదే పదే కామెంట్లు చేయడం ఎంతవరకు ? కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఎల్లూరుళ్లు ఇల్లు కట్టిస్త అని 1 లక్స రూపాయిలు పట్టుకుని పారిపోయాడు . ఒక్కడు కూడా అడగలేదు . నేను అడుడుగుతున్న అని మా అమ్మని నా భార్యని నా ఫ్యామిలీని అందర్నీ తిడతారు, చివరకు ఇంట్లో వాళ్ళు బాధపడేలా కూడా వైసిపి నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారని.. వైసీపీ వాళ్లకు ఇంట్లో అమ్మలు, అక్కలు లేరా అన్న ప్రశ్నలు కూడా జనసేన వర్గాల నుంచి వస్తున్నాయి. అయితే చివరగా వైసిపి నేతలు మాట్లాడే మాటలకు పవన్ భార్య కూడా ఎంతో? ఆవాదన కలిగినట్లు పవన్ మాటల్లో చెబుతున్నాయి