AP Politics: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచే..

AP Politics: Big alert for Tirumala Srivari devotees.. from today..
AP Politics: Big alert for Tirumala Srivari devotees.. from today..

తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అయింది. ఇక ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.

ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. రేపు ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం చేస్తారు. దింతో తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మె్ల్సీలు క్యూ కడుతున్నారు. దింతో సామాన్య భక్తులకు కాస్త ఇబ్బంది అవుతోంది. సామాన్య భక్తుల దర్శనానికి కాస్త సమయం ఎక్కువ తీసుకుంటోంది.