BREAKING NEWS: సీఎం సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ పద్మనాభం

BREAKING NEWS: Mudragada Padmanabham wearing YCP scarf in presence of CM
BREAKING NEWS: Mudragada Padmanabham wearing YCP scarf in presence of CM

BREAKING: వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. కాసేపటి క్రితమే సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ముద్రగడ పద్మనాభం, వైసీపీ కండువా కప్పుకున్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు, ఆయన కూమారుడు కూడా సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.