Facebook Instagram Pinterest X Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest X Youtube
Tuesday, August 11, 2026
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version

Andhra Pradesh

Latest
  • Latest
  • Featured posts
  • Most popular
  • 7 days popular
  • By review score
  • Random

మోదీని దూషిస్తే నాకు బాధ కలిగింది.. భావోద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్

Bhogapuram వేదికపై మెరిసిన లోకేష్, రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోదీ ముందే ఆకట్టుకున్న ప్రసంగాలు

జగన్ శ్రీకాకుళం పర్యటనలో ఉద్రిక్తత.. పోలీసులతో తోపులాట ఘటనపై దర్యాప్తు

బొండా ఉమ వ్యవహారంపై టీడీపీ కఠిన హెచ్చరిక.. ‘పార్టీ లైన్ దాటితే వదిలేది లేదు’

Dharmana వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. అమరావతి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై ఏం జరిగింది?

సింహ రాశి వారికి ప్లవ ఉగాది సూపర్ అండి అన్నివిధాల భేష్

శ్రీ సత్యసాయి ధర్మ తత్వం

రామ

ఒక్కసారి రామ అంటే ఏం జరుగుతుందో తెలుసా?

శ్రీ రామ నవమి విశిష్టత

శ్రీ రామ నవమి విశిష్టత

శ్రీ సీతారాముల దాంపత్య రహస్యం

శ్రీ సీతారాముల దాంపత్య రహస్యం

స్పెర్మ్ పదనిర్మాణం

స్పెర్మ్ పదనిర్మాణం అంటే ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా పెంచగా కేసుల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం 2 నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 29,309 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 104 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,88,004కి చేరింది. ఇక, రాష్ట్రంలో ఆదివారం కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,156కు పెరిగింది. అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి బారి నుంచి సోమవారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,79,651 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,197కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,89,103 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, మంగళవారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 27 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో కేసులు సున్నాకు పడిపోయాయి. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 12 ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

బడ్జెట్‌ 2021: మందుబాబులకు షాక్..!

మ‌రింత పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

మరోసారి పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ ఆగ్రహం!

1...204205206...227Page 205 of 227

Recent Posts

  • Thalapathy Vijay: సీఎం విజయ్‌కు కోర్టులో భారీ ఊరట.. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్న భార్య సంగీత!
  • NTR – God of War: మరింత ఆలస్యం కానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..!
  • The Paradise: “ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసి ఉంటే బాగుండేది!
  • korean kanakaraju: వరుణ్ తేజ్ మాస్ కంబ్యాక్.. ‘కొరియన్ కనకరాజు’కి సాలిడ్ ఓపెనింగ్స్!
  • Irumudi: ‘ఇరుముడి’ ట్రైలర్‌కు రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ లాంచ్ అంటే!
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
© All Rights Reserved Telugu Bullet