మహిళ ఫై గ్యాంగ్ రేప్ చేసిన కార్యకర్తలు

మహిళ ఫై గ్యాంగ్ రేప్ చేసిన కార్యకర్తలు

పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు మహిళ ఫై గ్యాంగ్ రేప్ చేసారు. అయితే ఆ గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తులు వైసీపీ కార్యకర్తలు అని కొందరు తెలుయజేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు అయి ఉండటం చేత ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిందంటూ కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ ఫై ముగ్గురు వ్యక్తులు మంగళగిరి సమీపంలో చినకాకానిలో గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది.

అయితే ఈ విషయం పట్ల పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఆ మహిళా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొందరు మాత్రం వైసీపీ నేతల అయిన రోజా సెల్వమణి, హోంమంత్రి సుచరిత గారికి ట్యాగ్ చేసి మరి విషయాన్నీ తెలుపుతున్నారు. అయితే ఈ మహిళ కు న్యాయం ఎపుడు జరుగుతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రేప్ కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలకు ఎన్నిసార్లు ట్యాగ్ చేసినప్పటికీ స్పందన లేదని నెటిజన్లు తెలుపుతున్నారు.