బాలీవుడ్ ఫిల్మ్మేకర్ మహేష్భట్ తాజా చిత్రం ‘జలేబి’. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేశాడు భట్. ట్రైన్లోని ఎమర్జెన్సీ కిటికీ నుంచి ఓ అమ్మాయి తన ప్రియుడికి లిప్లాక్ ఇచ్చే పోస్టర్. ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో ట్రెండ్ అవ్వడమేకాదు, యూత్ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది. దసరా సందర్భంగా వచ్చేనెల 12న థియేటర్స్కి రానుంది ఈ ఫిల్మ్. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్, సినిమా టీజర్ మీద మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి.