National Politics: ప్రసాదం తిని అస్వస్థతకి గురైన 600 మంది..!

National Politics: 600 people fell ill after eating prasadam..!
National Politics: 600 people fell ill after eating prasadam..!

దేవుడి ప్రసాదం తిని 600 మంది భక్తులు తీవ్ర స్వస్థకి గురయ్యారు. మహారాష్ట్ర బుల్ దాన జిల్లాలో నార్ తాలూకా సోమ్ దాన గ్రామంలో ఇది చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంచారు. ప్రసాదం తిన్న భక్తులు ఒక్కసారిగా అస్వస్థకి గురయ్యారు. వికారం వాంతులతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వీళ్ళని లోన మేహకర్ సింధు గేట్ రాజా లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అని అందిస్తున్నారు ఆసుపత్రిలో బైట్స్ సరిపోక రోడ్డుపైనే తాడుకి సెలైన్ బాటిల్స్ కట్టి చికిత్స చేస్తున్నారు.