మృతదేహాలను - search results

If you're not happy with the results, please do another search
ఈతకి వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత

ఈతకి వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత

కృష్ణ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన నందిగామలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన మరో ఘటనలో మూడేండ్ల బాలుడు నీటి గుంతలో...
ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న నిర్భయ తల్లి

ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న నిర్భయ తల్లి

ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు నిర్భ‌య దోషులు న‌లుగురు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. చివరికి భారత సర్వోన్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని...
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య

మదురై జిల్లా అలంగానల్లూర్‌ సమీపాన అరియూర్‌లోని పట్టత్తరసి అమ్మన్‌ ఆలయ వీధికి చెందిన సుందర్‌ (42) డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఇందుమతి (35), పిల్లలు సునీల్(13), విమల్(9) ఉన్నారు.ఇందుమతి కొన్నాళ్లుగా తీవ్ర...
ముంబైలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఇటీవల దేశ రాజధాని ఢిల్లోలో జరిగిన వరుస అగ్నిప్రమాదాల విషయం ఇంకా మరవక ముందే, తాజాగా మహానగరమైన ముంబైలో మరొక భారీ అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం అర్ధరాతి దాటాకా ముంబై...
నిందితుల డెడ్ బాడీలకు ఇంకా జరగని అంత్యక్రియలు

నిందితుల డెడ్ బాడీలకు ఇంకా జరగని అంత్యక్రియలు

దిశ హత్య కేసుకు సంబంధించి నలుగురు నింధితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపిన సంగతి తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను దిశను చంపిన సంఘటన స్థలం చటాన్‌పల్లి వద్దకు తీసుకుని వెళ్ళగా వారు...
రైలు అగ్ని ప్రమాదంలో 65మంది సజీవదహనం

రైలు అగ్ని ప్రమాదంలో 65మంది సజీవదహనం

పాకిస్తాన్‌లో జరిగిన రైలు అగ్ని ప్రమాదంలో 30మంది గాయపడగా 65 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన లియాకత్‌పూర్‌ నగర సమీపంలో జరిగినది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్‌గామ్‌ రైలు లియాకత్‌...
ట్రావెలర్ బస్సు, టెంపో వాహనాన్ని ఢీకొని 10 మంది మృతి

ట్రావెలర్ బస్సు, టెంపో వాహనాన్ని ఢీకొని 10 మంది మృతి

అసోంలోని శివసాగర్ జిల్లా దెమోలో సోమవారం  ఉదయం ట్రావెలర్ బస్సు టెంపో వాహనాన్ని ఢీకొని 10 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా...
సొంత పిల్లలను చెరువులో పడేసిన కన్న తల్లి

సొంత పిల్లలను చెరువులో పడేసిన కన్న తల్లి

సొంత కన్నబిడ్డలను చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వాసిమ్, నజ్మా దంపతులకు కవలలు పుట్టి 20 రోజులు అవుతోంది. అయితే...
గణేషుని నిమజ్జనంలో దారుణం

గణేషుని నిమజ్జనంలో దారుణం

కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) పట్టణంలో జరిగిన గణేశ్ నిమజ్జనంలో దారుణం జరిగింది. చెరువులో మునిగిన ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు...
Deadly accident ... Thirteen killed

ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి

మహారాష్ట్రలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సును భారీ కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20...