మృతదేహాలను - search results
If you're not happy with the results, please do another search
కాపాడేందుకు చెరువులోకి దిగి వరుసగా ముగ్గురు మృతి
ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి దిగి వరుసగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంట తీరని శోకం మిగిలింది. కళ్లెదుటే కొడుకు, ఇద్దరు మనవళ్లు...
పొలంలో మందు కొట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు మృతి
తెలంగాణలో ఘోరం జరిగింది. పొలం పనులకి అని వెళ్లి మగ్గురు చెరువులో పడి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా లక్ష్మీపురంలో ఉన్న రేపాక చెరువులో పడి...
అతివేగంగా లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం కోష్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు...
నది ఒడ్డలోంచి సెల్ఫీ.. జారి యువజంట మృతి
నవ దంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఎంతో తీవ్ర విషాదాన్ని మిగల్చిన ఘటన హాసన్ సమీపంలోని హేమావతి నదీ వద్ద తాజాగా చోటు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని బోల్తా పడి తెలంగాణకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా జవళగేర వద్ద గురువారం తెల్ల వారు జామున...
పెళ్లి చేయలేదని… తల్లిదండ్రులను కొట్టి చంపిన కసాయి కొడుకు..
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా కొడుకు రాజ్కుమార్కు పెళ్లిమాత్రం కుదరడం లేదు. దీంతో తనకు పెళ్లి చేయాలంటూ అతడు రోజూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తనకు పెళ్లి చేయడం...
మూఢనమ్మకాలకు కుటుంబం బలి.. సూసైడ్ నోట్ లో ఏముందంటే.. !
మూఢ నమ్మకాలకు ఓ కుటుంబ బలైంది. తమ అనారోగ్యానికి చేతబడులే కారణమని భావించి.. దేవాలయాల చుట్టూ తిరగడానికి భారీగా ఖర్చు చేసి చివరకు నలుగురు కుటుంబ సభ్యులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా...
ఈ పెద్దోళ్లు పెళ్లికి ఒప్పుకోరని… ప్రేమజంట ఆత్మహత్య.. ఆపై
ఆంధ్రప్రదేశ్ లో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు వాటి కార్యకలాపాలతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రపంచమంతా ఓ పక్క కరోనాతో అల్లల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రేమ...
కరోనా అనుమానంతో భార్యభర్తలు ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానం పెను విషాదాన్ని మిగిల్చింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా కలకలం రేపింది. దీంతో కరోనా సోకిందన్న అనుమానంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన తాజాగా వెలుగుచూసింది....
రాజమండ్రిలో కలకలం రేపుతున్న దంపతుల శవాలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలకలం రేగింది. నగరంలోని ప్రకాశ్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. చెట్ల పొదల్లో సగం కాలిన దంపతుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే...