మృతదేహాలను - search results

If you're not happy with the results, please do another search
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా, టిండివనం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర...
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రెండూ కోయర్ డీఅలెన్ సరస్సులో...

విశాఖలో మరోసారి గ్యాస్ లీక్… ఇద్దరు మృతి..

ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వైజాగ్ లోఆ మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకై.. 12మంది మృత్యువాత పడ్డా ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. విషవాయువు లీకేజీతో...

బ్రిడ్జి కూలి నుజ్జునుజ్జైన కారు.. ఇద్దరు మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటాహ్ జిల్లా మలవాన్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది....
తెల్లారే సరికి శవమై కనిపించిన కుమార్తె

షాక్ : పూణెలోని ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

మహారాష్ట్రలో ఘోరం చోటుచేసుకుంది. పూణెలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు  ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని సుఖ్‌సాగర్‌కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన తర్వాత వారు...

దారుణం: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం… ఐదుగురు మృతి…

అమెరికాలో ఈరోజు తెల్లవారు జామున ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జార్జియాలో విమానం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బంధువు అత్యక్రియలకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి...

సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తెలంగాణ సంగరేణిలో ఘోరం జరిగింది. బ్లాస్ట్ మిస్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా నలుగురి దుర్మరణం చెందారు. పెద్దపల్లిలోని సెంటినరీ కాలనీలో ఓపెన్ క్యాస్ట్ 1 ఫేస్ 2లో ఈ ఉదయం ఘోర ప్రమాదం...
death

కిక్ కోసం ఇంత పని చేశారా??

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. విశాఖపట్టణం జిల్లాలో కిక్కు కోసం స్పిరిట్ తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్పిరిట్‌ను నాటుసారాగా పొరపాటుబడి తాగేయడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి...
ప్రాణం తీసిన ఆర్ధిక పరిస్థితులు

ప్రాణం తీసిన ఆర్ధిక పరిస్థితులు

ఎర్రాపహాడ్‌ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి, బద్దం లింగమణి(42) దంపతులకు కుమారుడు రణదీప్‌రెడ్డి,కూతురు శిరీష(18) ఉన్నారు. వీరికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నారు. రణదీప్‌రెడ్డి...

నిద్రమత్తు: బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ కారు.. ఐదుగురు మృతి….

కరోనా కాలంలో లాక్ డౌన్ సడలింపుల కారణంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు మళ్లీ రోడ్డెక్కడంతో రవాణా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నయి. జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున 5:30...