స్మార్ట్ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
స్మార్ట్ఫోన్ హ్యాక్ అవ్వకుండ ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీస్కోవాల్సిందే
స్మార్ట్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ముఖ్యంగా భద్రత అనేది కీలకమైన విషయం. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో...
భారత్లో విడుదలైన ఒప్పో కె3 స్మార్ట్ఫోన్..
మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఒప్పో కె3 ని గతంలో చైనా మార్కెట్లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ను ఇవాళ ఒప్పో భారత మార్కెట్లో విడుదల...
ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన రెడ్మీ కె20 ప్రొ స్మార్ట్ఫోన్
రెడ్మీ కె20 ప్రొ పేరిట షియోమీ ఓ నూతన స్మార్ట్ఫోన్ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ తదితర పవర్ఫుల్ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే...
టెనార్ జి2 స్మార్ట్ఫోన్ ధర ఎంతంటే..?
టెనార్ కంపెనీ ఇటీవలే తన నూతన స్మార్ట్ఫోన్ టెనార్ జి2ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్కు చెందిన ధర వివరాలను ఆ కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. ఈ క్రమంలో...
ఈ నెల 15న విడుదల కానున్న రియల్మి ఎక్స్ స్మార్ట్ఫోన్
ఒప్పోకు చెందిన సబ్బ్రాండ్ రియల్మి తన నూతన స్మార్ట్ఫోన్ రియల్మి ఎక్స్ను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనుంది. ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా ఈ ఫోన్ను విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను...
రూ.5799 కే రెడ్మీ 7ఎ స్మార్ట్ఫోన్
మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ 7ఎ ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ను రూ.5,799...
Crime: గర్భవతిని చేస్తే రూ. 13 లక్షల ఆఫర్.. 8 మంది అరెస్ట్
బీహార్లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మహిళలను గర్భం దాల్చడం కోసం పురుషులకు...
తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కంపెనీలు!
మెటీరియల్ సైన్సెస్లో ప్రపంచంలోని అగ్రగామిగా ఉన్న కార్నింగ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్ఫోన్ల కోసం గొరిల్లాను తయారు చేయడానికి ఒక తయారీ ప్లాంట్ను సెటప్ చేయడానికి తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పంచుకోవడానికి సంతోషంగా...
ఫోన్ కొనాలనుకుంటున్నారా ?….అయితే వచ్చేస్తుంది Samsung Galaxy A05s
Samsung తన సరికొత్త Galaxy A సిరీస్ స్మార్ట్ఫోన్ - Galaxy A05s - అక్టోబర్ 18న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
కొత్త స్మార్ట్ఫోన్ మూడు రంగులలో లభిస్తుంది - లేత...
దేశ ప్రజలకు UIDAI హెచ్చరిక.! ఆధార్ అప్డేట్ విషయంలో ఆద మరిస్తే అంతే సంగతులు..!
ఆధార్ కార్డు అప్డేట్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా మీ డేటాను సులభంగా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి UIDAI ఒక ప్రకటన కూడా విడుదల...