ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ హైకోర్టులో రవిప్రకాష్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో రవిప్రకాష్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్ను అనుమతులు లేకుండా విత్డ్రా చేసిన కేసులో గతంలోనే తెలంగాణ హైకోర్టు పోలీసులకు స్టే ఆర్డర్ ఇచ్చింది. తాజాగా...
హిల్ రిసార్ట్ లో పార్టీ… బడా బాబులు అరెస్ట్…
యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అరస్ట్ చేశారు. కరోనా -19 లాక్డౌన్ నిబంధలను ఉల్లంఘించిన...
ధోనిపై ఎఫ్ఐఆర్
రియల్ ఎస్టేట్ గ్రూప్ అమ్రపాలితో తన అనుబంధంద్వారా భారత మాజీకెప్టెన్ ఎంఎస్ధోని ప్రమాదకరమైన పరిస్థితిలోకి రావచ్చు. రియల్ ఎస్టేట్ గ్రూప్ చట్టవిరుద్ధంగా హోమ్బ్యూయర్స్ డబ్బును అనేక కంపెనీలకు మళ్లించిందని, ఇందులో ధోని భార్య...
బాంబే హైకోర్టును ఆశ్రయించిన చందా కొచ్చర్
ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందా కొచ్చర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన బోర్డు ఉద్యోగాన్ని రద్దు చేయాలని మరియు ఆమె...
అరెస్ట్ అయిన భూషణ్ స్టీల్ మాజీఛైర్మన్
బ్యాంక్ రుణ మోసానికి సంబంధించిన బహుళ కోట్ల మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తుకు సంబంధించి భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బిపిఎస్ఎల్) మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) సంజయ్...
దివాలా దిశలో డీహెచ్ఎఫ్ఎల్
దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్డి-హెచ్ఎఫ్ఎల్ అనేది డిపాజిట్ తీసుకునే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ.ముంబైలో ప్రధాన కార్యాలయం, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో శాఖలు ఉండగా భారతదేశంలోని సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని...
రేవంత్ మీద ముప్పేట దాడి… ఆ కేసు విషయంలోనే…!
తెలంగాణలో ముందస్తు వేడి ఊపందుకోగా, మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ఆకస్మిక...
National Politics: జైలు నుంచే పరిపాలన చేయనున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆ రాష్ట్ర సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార...
National Politics: మరోసారి లాలూ, తేజస్వి యాదవ్లకు ఈడీ నోటీసులు..
2004 నుంచి 2009 మధ్య కాలంలో భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో చాలా మంది గ్రూప్ ‘డి’ స్థానాల్లో నియమితులయ్యారని, దీని కోసం వారు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ...
ఆమ్వేకు భారీ షాక్
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్ తగిలింది, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. ఇందులో స్థిర,...