Political Updates: నేడు అయోధ్యలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Political Updates: PM Modi will inaugurate the airport in Ayodhya today
Political Updates: PM Modi will inaugurate the airport in Ayodhya today

ఇవాళ అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రధాని మోదీ ఈరోజు అయోధ్యలో పర్యటించుకున్నారు. రూ. 15,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీంతో టెంపుల్ టౌన్ అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో మోదీ….మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య దామ్ రైల్వే స్టేషన్, 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. వచ్చే నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సంగతి తెలిసిందే.