బీజేపీ కి ఒక్క మగాళ్లు కావాలి .

secret behind Former Chittoor MLA C.K joining bjp over 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు కంటిలో నలుసులా ఆంధ్రప్రదేశ్ లో ఎదిగిపోవాలని కలలు కంటున్న బీజేపీ కి ఇప్పుడు ఒక్క మగాళ్లు కావాలంట. ఈ స్టేట్ మెంట్ కాస్త ఘాటుగా, ఇంకాస్త నాటుగా ఎవరికీ అర్ధం కాకుండా వుంది అనిపిస్తోంది కదా. నిజమే. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు హఠాత్తుగా బీజేపీ లో చేరడం కూడా ఇలాగే ఆశ్చర్యంగా అనిపించింది. ఏ సిద్ధాంతాలు లేకుండా సడన్ గా సీకే బాబుగారికి బీజేపీ మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో చాలా మందికి అర్ధం కాలేదు. సీకే బాబు కి ఉన్న ఇమేజ్ ఏంటో తెలిసి కూడా కమలనాధులు ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం చూసి ఆ పార్టీని సిద్ధాంతాల పరంగా అభిమానించే వాళ్ళు కూడా విస్తుపోతున్నారు. అయితే దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో అని ఆరా తీసినప్పుడు కొన్ని పొలిటికల్ సీక్రెట్స్ బయటికి వచ్చాయి.

bjp-party

2019 ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు కుదరదని బీజేపీ కి అర్ధం అయిపోయిందట. బాబు తమకి హ్యాండ్ ఇచ్చాక కేసులతో సహవాసం చేస్తున్న జగన్ తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఒరిగేది ఏమీ లేదని కూడా బీజేపీ కి తెలిసిపోయిందట. అందుకే సొంతంగా ఓ పది సీట్లు అయినా తెచ్చుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోందట. దీనికి కారణం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగితే ఏపీలో ముక్కోణపు పోటీ జరిగి హంగ్ అసెంబ్లీ కి ఛాన్స్ ఉంటుందని. అప్పుడు ఈ 10 సీట్లు తెగ ఉపయోగపడతాయని కమలనాధులు అనుకుంటున్నారట. పైగా కేంద్రంలో ఎటూ తమ ప్రభుత్వమే ఉంటుందని