Sports: తొలి ఇన్నింగ్స్‌ 396 పరుగులకు ఆలౌట్ అయిన భారత్

Sports: India were bowled out for 396 runs in the first innings
Sports: India were bowled out for 396 runs in the first innings

విశాఖ టెస్టులో భాగంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌ నైట్‌ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌ లో 396 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆశలు కల్పించాడు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో ద్విశతకం నమోదుచేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌, అహ్మద్‌, అండర్‌సన్‌లకు తలో 3 వికెట్లు పడ్డాయి.