టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ….చివరి నిమిషంలో మార్పులు !

Chandrababu Naidu To Sit On Fast Today Over Special Status For Andhra Pradesh
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఇప్పటికే 140 ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, మిగతా సీట్లను పెండింగ్‌‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో మిగిలిన అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన టీడీపీ సోమవారం అర్ధరాత్రి తర్వాత జాబితాను ప్రకటించింది. చివరి విడతలో 36 మంది ఎమ్మెల్యే స్థానాలు సహా ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాలో ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుకు కేటాయించినా, చివరి నిమిషయంలో మార్పులు చేసింది.
పార్లమెంటు స్థానం అభ్యర్థి
  1. శ్రీకాకుళం       రామ్మోహన్‌ నాయుడు
  2. విజయనగరం పూసపాటి అశోక్‌గజపతి రాజు
  3. విశాఖ ఎంవీ శ్రీభరత్
  4. అరకు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
  5. అనకాపల్లి అడారి ఆనంద్
  6. కాకినాడ చలమలశెట్టి సునీల్‌
  7. రాజమండ్రి మాగంటి రూప
  8. నర్సాపురం వేటుకూరి వెంకట శివరామరాజు
  9. అమలాపురం గంటి హరీష్ మాధుర్
  10. ఏలూరు మాగంటి బాబు
  11. విజయవాడ కేశినేని నాని
  12. మచిలీపట్నం కొనకళ్ల నారాయణ
  13. గుంటూరు గల్లా జయదేవ్
  14. నర్సారావుపేట రాయపాటి సాంబశివరావు
  15. బాపట్ల శ్రీరాం మాల్యాద్రి
  16. ఒంగోలు శిద్ధా రాఘవరావు
  17. నెల్లూరు బీదా మస్తాన్‌రావు
  18. హిందూపురం నిమ్మల కిష్టప్ప
  19. అనంతపురం జేసీ పవన్‌రెడ్డి
  20. కడప ఆది నారాయణరెడ్డి
  21. కర్నూలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
  22. నంద్యాల మాండ్ర శివానంద్‌రెడ్డి
  23. రాజంపేట డీకే సత్యప్రభ
  24. చిత్తూరు శివప్రసాద్
  25. తిరుపతి పనబాక లక్ష్మీ