స్వాతంత్ర సమరయోధురాలి పాత్రలో ఆకట్టుకుంటున్న అనసూయ..?

Anasuya
Anasuya

నటి అనసూయ భరద్వాజ్ కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో అందరినీ అలరించారు అనంతరం పుష్పాలోనే ఆమె పోషించిన దాక్షాయిని పాత్ర కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.

అయితే ఈ విషయం ఏమిటంటే సినిమాలో సుమతి అనే వేశ్య పాత్ర నటించిన అనసూయ తాజాగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ పాత్రలో కనిపించిన లేటెస్ట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కాదా రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సమరయోధుల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తూ బేగం హాజరత్ పాత్రలో ఉన్న పిక్ ని తన సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ లో షేర్ చేసారు అనసూయ. ఇక ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు చరిత్ర మనకు గొంతే తెలియజేయని మహోన్నత వీర మహిళ అయినా బేగం హాజరత్ మా మహల్ వంటి వారి గురించి తెలుసుకుందాం అంటూ ఆమె తన పోస్టులో తెలిపారు.

స్వాతంత్ర పోరాటం మొదలైన తొలినాళ్లలో 1956లో బ్రిటిష్ సైనికులు ఉత్తరప్రదేశ్ లోని అవార్డును స్వాధీనం చేసుకున్న అనంతరం తిరుగుబాటు చేసిన బేగం,హజ్రత్ వారి నుండి లాక్కొని స్వాధీనం చేసుకునే తను కుమారుడైన బ్రిటిష్ ఖద్ర అవాద్ పాలకుడిగా ప్రకటించారు.