ఈరోజుతో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..కోర్టు ఏ తీర్ఫు ఇవ్వనుందో ?

BIG BREAKING: Another setback for Chandrababu
BIG BREAKING: Another setback for Chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ్టితో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగియనుంది. అక్టోబర్‌ 5 తేదీ వరకు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్‌ గత నెలలో ఏసీపీ కోర్టు విధించింది .

అయితే.. ఇవాళ్టితో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగియనుంది. ఇక ఇవాళ రిమాండ్ పొడిగింపుపై ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు అధికారులు ప్రవేశ పెట్టనున్నారు . చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ నేడు మెమో ఫైల్ చేయనుంది సీఐడీ. కాగా, ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి టీడీపీ అగ్రనేత నారా లోకేష్ చేరుకోనున్నారు . గన్నవరం నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్ళనున్న నారా లోకేష్….రేపు ఉదయం ములాఖత్ లో నారా లోకేష్ చంద్రబాబును కలవనున్నారు .