ఫ్లిప్ కార్ట్ కొత్త యాడ్ కి.. అల్లు అర్జున్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..?

ఫ్లిప్ కార్ట్ కొత్త యాడ్ కి.. అల్లు అర్జున్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..?
Latest News

ఐకాన్ స్టార్, పవన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్ప టు మూవీ తో బిజీ గా ఉన్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నట్లు తెలిసిన విషయమే. పుష్ప వన్ కి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతోంది. ఈ సినిమా మీద ప్రేక్షకులు ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ మూవీ లో ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

ఫ్లిప్ కార్ట్ కొత్త యాడ్ కి.. అల్లు అర్జున్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..?
Allu Arjun

సునీల్, రావు రమేష్, ధనుంజయ్, యాంకర్ అనసూయ తదితరులు నటిస్తున్నారు. హైదరాబాదులో ప్రస్తుతం షూటింగ్ అవుతోంది. సినిమా స్ తో పాటుగా అన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అల్లు అర్జున్ తాజాగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫ్లిప్ కార్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని తెలుస్తోంది. ఈ యాడ్ షూటింగ్ కూడా ముగిసింది. ఒక్కో యాడ్ కి అల్లు అర్జున్ 8 నుండి 10 కోట్లు తీసుకుంటారంట . గతంలో కూడా అల్లు అర్జున్ కోకా కోలా, జొమాటో, రెడ్ బస్ వంటి బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు . ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ కి కూడా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది . ఏకంగా అన్ని కోట్ల అని నెటిజెన్స్ అంతా షాక్ అయ్యారు