కడప జిల్లాలో IIIT విద్యార్థి ఆత్మహత్య

కడప జిల్లాలో IIIT విద్యార్థి ఆత్మహత్య
IIIT Student Dies by Suicide

కడప జిల్లా ఇడుపులపాయలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

పులివెందులకు చెందిన గంగారాం అనే విద్యార్థి, తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు.

దీంతో ఇన్‌స్టిట్యూట్ అధికారులు ఇడుపులపాయ పోలీసులకు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గంగారాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.