కొద్ది రోజుల ఎస్బీఐ మధ్యతరగతి జీవుల నుండి భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సదరు కథనాలపై ఎస్బీఐ స్పందించింది. అంతేకాక మినిమమ్ బ్యాలెన్స్లపై...
కడప స్టీఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రెస్ మీట్ లోని మెయిన్ పాయింట్స్ మీ కోసం
రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని మీడియాలో వార్తలు...
Posted at
పదేళ్లు ప్రధానిగా ఉన్న సమయంలోగానీ, ఆ తర్వాత గానీ, అంతకుముందుగానీ మన్మోహన్ సింగ్ గలగలా మాట్లాడుతుండగా చూసినవాళ్లు ఎవ్వరూలేరు. కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లోగానీ, పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో గానీ,...
Posted at
నగదు కష్టాలతో దేశప్రజలు అల్లాడుతున్నారు. నోట్ల రద్దు సమయంలో తలెత్తిన ఇబ్బందులనే ప్రస్తుతమూ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏటిఎంలు, బ్యాంకులు ముందు వేలాడుతున్న నో క్యాష్...
Posted at
బాంబే స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలిసారి 35వేల మార్క్ ను దాటింది. 300 పాయింట్లు ఎగబాకి చరిత్రలో తొలిసారి 35,000 మైలురాయిని చేరుకుంది. అటు...