విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన జగన్పై దాడి ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు విశాఖ సీపీ మహేష్ చంద్ర లద్దా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలన్న ఆలోచన దాడి చేసిన శ్రీనివసరావుకు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐలో విబేధాల పర్వం ఇంకా సద్దుమణగకముందే మరో అంశం తెరమీదకు వచ్చింది. ఈ సారి నేరుగా ఈ ఆరోపణ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నమ్మినబంటు మెడకు చుట్టుకుంది. సీబీఐలో రెండో...
కేంద్రంలో సీబీఐ వివాదం దూమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐకి ఆంధ్ర ప్రదేశ్ లో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ...
సీబీఐ అనేది పూర్తిగా స్వతంత్రంగా పని చేయాల్సిన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాజకీయాలకు అతీతంగా ప్రజలను అవినీతి నుండీ ఇతరిత్రా నేరాల నుండీ కాపాడాల్సిన సంస్థ. కానీ ఇప్పుడీ సంస్థ మీద...
Posted at
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని ఏ విధంగా అయినా ఇరుకున పెట్టడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ నానా అగచాట్లు పడుతోంది. ఇప్పుడు ఎయిర్ ఆసియా వివాదంలో వారికి ఓ ఛాన్స్...