కేంద్ర దర్యాప్తు సంస్థ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ గాంధీ స్పష్టం చేశారు
తాను ప్రధాని నరేంద్రమోదీకే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకూ తాను భయపడబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాట...
చైనాలో ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు
కరోనా పాజిటివ్ కేసుల విషయంలో పొరుగుదేశం చైనా తప్పుడు లెక్కలు బట్టబయలు అయ్యాయి. చైనా ప్రస్తుతం చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక...
నేవీపై వలపు వల విసిరే గూఢచారి అరెస్ట్
భారత నేవీ అధికారులను ప్రేమ బుట్టులో పడేసి కీలక సమాచారాన్ని రాబట్టే పాక్ గూఢచారులు దొరికిపోయారు. పాక్ గూఢచారుల పరిధిలో పనిచేసే కొందరు అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా ముందుగా భాతర నేవీ...
భార్య విడాకులు భరించలేక.. భర్త ఆత్మహత్య
ఇన్నాళ్లు భర్త దూరమైతే భార్యలు దిగులు విచారం చెందడం చూశాం. ఇప్పుడు కాలం మారింది. భార్యలే ఏకంగా భర్తలకు దూరంగా ఉండిపోయి భర్తలను ఆందోళనకు గురిచేస్తూ ప్రాణాలను తీసుకొనేలా చేస్తున్న తీరు అందరినీ...
ఆధార్ డేటా చోరీ పై క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించిన కేవీపీ రామచంద్రారావు
సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఆధార్ డేటా చోరీ కేసు వీగిపోయింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ... ఆధార్ డేటాను చోరీ...
చిదంబరానికి నాలుగు రోజుల కస్టడీ
ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి ప్రత్యేక కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంను నాలుగు రోజుల సిబిఐ కస్టడీకి ప్రత్యేక సిబిఐ కోర్టు పంపింది. సిబిఐ తరపు మరియు చిదంబరం తరపు లాయర్...
గోడ దూకి మరీ చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ….అన్నీ దారులూ మూసుకున్నట్టేనా ?
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. దీనికి ముందు...ఢిల్లీలోని చిదంబరం ఇంటికొచ్చిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్...
తెలివైన పని చేసిన ఐటీ గ్రిడ్స్ చైర్మన్ !
ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన డేటా చోరీ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేసి...
కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన ఆదేశాలు
వైసీపీ అధ్యక్షుడిపై గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, కాబట్టి దీనిని...
ఆ విషయంలో జగన్ పంతం నెగ్గింది !
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యి ఆ తర్వాత బయటకు వచ్చి ఏపీ ప్రయోజనాల కోసమే భేటీ అయ్యానని చెప్పుకొచ్చారు. మోడీకి ఇచ్చిన విజ్ఞాపన పత్రం అంటూ.. ఓ లేఖను...