పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
పాకిస్తాన్ చీప్ ట్రిక్స్…విమర్శల వర్షం
అప్పుల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన ఓ ప్రయత్నం అంతర్జాతీయంగా మరోసారి పరువు తీసింది. పాకిస్తాన్కు చెందిన ఎస్సీసీఐ ఓ ఇన్వెస్టర్ల సదస్సును అజర్ బైజాన్ దేశ రాజధాని బకూలో నిర్వహించింది....
జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. మే 15 ఆయన బాదామి బాగ్ కంటోన్మెంట్ కు వెళతారు. జమ్ము కశ్మీర్లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన...
సైనికులతో మోదీ ముచ్చట్లు
'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్కు గుణపాఠం నేర్పిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 13 న పంజాబ్లోని అడంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇక్కడ...
వీరికి రూ. 14 కోట్లు ప్రకటించిన పాక్ సర్కార్!
ఉగ్రవాదుల బడాడాన్కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్ సింధూర్. అలాంటి ఉగ్రముష్కరుడికి దుష్ట పాకిస్థాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది. కరుడుగట్టిన అండర్గ్రౌండ్ ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు...
ఇంద్రకీలాద్రిలో జనసేన ప్రత్యేక పూజలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన నేతలు పాల్గొన్నారు....
యుద్దానికి సిద్ధం అంటున్న యువత!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్మీలో చేరేందుకు యువత ఉత్సహాంగా ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కఠోర సాధన కూడా చేస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ఉన్న డిఫెన్స్ అకాడమీల నుంచి ప్రత్యేక శిక్షణ...
యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి అనంతరం, భారత్తో యుద్ధం జరిగితే తుపాకీతో సరిహద్దుకు వెళ్తారా?’ అని అక్కడి విలేకరి ప్రశ్నించగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్...
మేము భారత్తో యుద్ధం కోరుకోవడం లేదు…
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం ఈ దాడిని స్వయంగా చేసినట్లు అనిపిస్తోందని, ఈ దాడిలో పాకిస్తాన్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు...
భారత్ దెబ్బకు పాక్ వెన్నులో వణుకు..
భారతదేశం ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయం పాకిస్తాన్లో నెలకొంది. అటువంటి పరిస్థితిలో, పాకిస్థాన్ సైన్యం నైతికతను కోల్పోతుంది. చాలా మంది అధికారులు వారి కుటుంబాలను విదేశాలకు పంపారు. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్...
భారత్ దెబ్బకు భయపడుతున్న పాక్ ఆర్మీ..
ఉగ్రవాదుల ఏరివేత షురూ అయింది. జమ్ముకశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. లోకల్ ఉగ్రవాదులను సైతం వేటాడుతున్నారు సైనికులు. భారతదేశం యాక్షన్లోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్...



