Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు కూడా తక్కువ గ్యాప్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న వెంకీ రెండు మల్టీస్టారర్ చిత్రాలు ప్రస్తుతం సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెంకీ మొదటి మల్టీస్టారర్ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు అనీల్ రావిపూవరుసగా వస్తున్నాయి. మలితరం మల్టీస్టారర్కు ఆజ్యం పోసిన వెంకటేష్ వరుసగా మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతూ దూసుకు పోతున్నాడు. ఈమద్య కాలంలో రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన వెంకటేష్ తాజాగా రెండు మల్టీస్టారర్లు చేసేందుకు కమిట్ అయ్యాడు. ఆ రెండు మల్టీస్టారర్ చిత్రాలుడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రెండవ మల్టీస్టారర్ను నాగచైతన్యతో చేస్తున్నాడు. ఈ చిత్రం బాబీ దర్శకత్వం తెరకెక్కబోతుంది.
చాలా కాలంగా వెంకటేష్ మరియు నాగచైతన్యలు కలిసి సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. సురేష్ బాబు మరో ప్రముఖ దర్శకుడితో కలిసి నిర్మించబోతున్న సినిమాకు ‘వెంకీ మామ’ అనే టైటిల్ను ఖరారు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ సినిమాలో నాగచైతన్య మరియు వెంకటేష్లు మామ అల్లుడుగా కనిపించబోతున్నారు. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. నయనతార మరియు రకుల్ ప్రీత్ సింగ్ు ఈ చిత్రంలో నటించబోతున్నారు.