AP Politics: ఏపీలో పలువురు IAS అధికారులు బదిలీ..

AP Politics: Several IAS officers transferred in AP..
AP Politics: Several IAS officers transferred in AP..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సునిల్ కుమార్, అల్లూరి జిల్లా కలెక్టర్ గా ఎం.విజయ సునిత, అగ్రికల్చర్, మార్కెటింగ్ డైరెక్టర్ గా పి.ప్రశాంతి, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా వీర పాండ్యన్ కి పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. అదే స్థానంలో విధులు నిర్వర్తించిన రాహుల్ పాండేను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.