తెలుగు నిర్మాతకు టీ ఎన్నికల్లో ఘోర పరాభవం

భవ్య ఆనంద్ ప్రసాద్ తెలుగు అగ్ర నిర్మాతలలో ఒక్కరు. తెలంగాణా ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తరుపునా శేర్ లింగంపల్లి నుండి పోటి చేసి తెరాస అభ్యర్ది గాంధీ చేతిలో ఓడిపోయాడు. తెలుగుదేశం తరుపున పోటీచేసి కోట్లల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎన్నికలు పుర్తియినకుడా, కౌంటింగ్ రోజువరకు లక్షలలో డబ్బులు ఖర్చు చేశాడు. ఈ మద్య ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రాలు ప్లాప్ అవ్వడం. ఎన్నికలో ఓడిపోవడం ఆనంద్ ప్రసాద్ కు చాలా పెద్ద షాక్ అని చెప్పుకోవాలి.

తెలుగు నిర్మాతకు టీ ఎన్నికల్లో ఘోర పరాభవం - Telugu Bullet

తెలుగు దేశం పార్టీ తరుపున MLA సీట్ కోసం కోట్లల్లో డబ్బులు ఖర్చుచేశాడు. సినిమాలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి తీవ్ర నష్టాల్లో ఉన్నాడు. అటు సినిమా రంగంలో నిలబడలేక, ఇటు MLA గా ఓడిపోవడం చాలా బాదాకరం అంటున్నారు సినిమా ప్రముఖులు. మొదట తెలుగు దేశం పార్టీ తరుపున పోటిచేస్తున్నా ఆనంద్ ప్రసాద్ కచ్చితంగా గెలుస్తాడని సినిమా రంగ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. కొంతమంది స్టార్ నిర్మాతలు కూడా ఆనంద్ ప్రసాద్ కి సపోర్ట్ గా నిలిచినా గెలవలేకపోయాడు