BREAKING NEWS: PV నరసింహరావును వరించిన భారతరత్న

BREAKING NEWS: Bharat Ratna awarded to PV Narasimha Rao
BREAKING NEWS: Bharat Ratna awarded to PV Narasimha Rao

PV నరసింహరావుకు అరుదైన గౌరవం దక్కింది. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని మోడీ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. PV నరసింహరావు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రధానిగా కూడా PV నరసింహరావు పని చేశారు.