అప్పుడు పతంజలి.. ఇప్పుడు పరాక్రమ్

by using the patanjali products in future also

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

56 అంగుళాల ఛాతి ఉందని ఎన్నికల సమయంలో చెప్పుకుని ప్రధాని అయిన మోడీ.. సరిహద్దుల్లో పెద్దగా పరాక్రమం చూపించడం లేదన్నది ఆరెస్సెస్ వర్గాల మాట. అలాంటి సమయంలో పతంజలి బాబా పరాక్రమం చూపిస్తానంటున్నాడు. యోగా గురు రాందేవ్ బాబా.. పరాక్రమ్ పేరుతో కొత్త బిజినెస్ మొదలెట్టాడు.

పతంజలి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ రంగంలో తిరుగులేని సంస్థ. యోగా నేర్పుకునేవాళ్లు వ్యాపారాలు చేస్తారా అన్నవాళ్లు ఆశ్చర్యపోయేలా అతి తక్కువ సమయంలో సూపర్ గా ఎదిగింది పతంజలి. మొదట్లో బాబా బ్రాండ్ పనిచేసినా.. తర్వాత ఉత్పత్తుల నాణ్యతే పతంజలిని నిలబెట్టింది.

ఇప్పుడు పతంజలి స్ఫూర్తితో పరాక్రమ్ మొదలెట్టారు రాందేవ్. రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రవేశించిన బాబా.. ఇరవై ఐదు వేల మంది యువకులకు సోల్జర్ ట్రైనింగ్ ఇస్తామని, ఇందుకోసం రిటైరైన ఆర్మీ, పోలీస్ అధికారులను రిక్రూట్ చేస్తామని సెలవిచ్చారు. చూడాలి మరి రేపు పరాక్రమ్ కూడా దిగ్గజ సంస్థ అయిపోతుందేమో.

మరిన్ని వార్తలు