చిరంజీవి “విశ్వంభర” లో హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Do you know who the heroines are in Chiranjeevi's
Do you know who the heroines are in Chiranjeevi's "Vishwambhara"?

తెలుగు నటుడు ఆది సాయికుమార్ తొలి మూవీ ప్రేమ కావాలి మూవీ లో కథానాయికగా నటించి ఈషా చావ్లా అందరి దృష్టిలో పడింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈషా చావ్లా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. హుషారులో తన పాత్రకు పేరుగాంచిన రమ్య పసుపులేటి కూడా ఇందులో నటిస్తుంది. రమ్య ఇటీవల తన సోషల్ మీడియాలో చిరంజీవితో ఫోటోని పంచుకుంది.

Do you know who the heroines are in Chiranjeevi's "Vishwambhara"?

Do you know who the heroines are in Chiranjeevi’s “Vishwambhara”?

అవకాశం ఇచ్చినందుకు స్టార్ మరియు దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మూవీ లో త్రిష కృష్ణన్ ప్రధాన మహిళా పాత్రని పోషిస్తుంది. పలువురు ప్రముఖ నటీనటులు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి 10, 2025న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.