తుఫాన్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Jagan government's key decision for sports..!
Jagan government's key decision for sports..!

తుఫాన్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్ళేటప్పుడు కుటుంబానికి రూ. 2500 చొప్పున ఇస్తుండగా… తాజాగా పునరావాస కేంద్రాలకు రాణి వారికి సైతం ఈ సాయం అందించాలని అధికారులను అయన ఆదేశించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, NTR, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ పంపిణి జరగనుంది. అటు ఇప్పటివరకు లక్ష కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు.