Political Updates: BRS ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు

Political Updates: Land grab case registered against BRS MLA Mallareddy
Political Updates: Land grab case registered against BRS MLA Mallareddy

మాజీమంత్రి, భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్పేట పీఎస్లో భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈమేరకు భూకబ్జాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.