Sports: IPL 2024లో ఇవాళ గుజరాత్‌, పంజాబ్‌ జట్ల మధ్య కీలక పోరు..?

Sports: Today in IPL 2024, the crucial battle between Gujarat and Punjab teams..?
Sports: Today in IPL 2024, the crucial battle between Gujarat and Punjab teams..?

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.

ఈరోజు రాత్రి 07:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అన్ని మ్యాచ్ల్లో గెలిచిన గుజరాత్ జట్టు టేబుల్ టాపర్గా కూడా ఉంది. అటు పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ గుజరాత్ లాంటి బలమైన జట్టును పంజాబ్ కింగ్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.