AP Politics: వైసీపీ పార్టీకి మరో షాక్‌.. జనసేనలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ

AP Politics: Another shock for YCP party.. YCP MLC to join Janasena
AP Politics: Another shock for YCP party.. YCP MLC to join Janasena

వైసీపీ పార్టీకి మరో షాక్‌ తగలనుంది. జనసేనలో చేరనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీ. ఇవాళ జనసేనలో‌ చేరనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో‌ చేరనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో.. పార్టీలు మారుతున్నారు కీలక నేతలు. ఇందులో భాగంగానే… పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో‌ చేరనున్నారు.