BREAKING NEWS: భారత్ ఆలౌట్.. ఇంగ్లాండ్‌ పై 190 పరుగల ఆధిక్యం

BREAKING NEWS: India all out.. 190 runs lead over England
BREAKING NEWS: India all out.. 190 runs lead over England

మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ లో భారత్ ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్‌ పై 190 పరుగల లీడ్‌ సాధించింది భారత్. ఉప్పల్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.

ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ పై 190 పరుగుల ఆదిత్యాన్ని భారత్ సంపాదించింది. భారత్ బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ 80 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు, కే రాహుల్ 86 పరుగులు మరియు రవీంద్ర జడేజా 87 పరుగులు చేశారు. ఇక అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి 190 పరుగుల లీడ్ సంపాదించిన భారత్… ఇంగ్లాండ్ జట్టుపై ఆదిత్యాన్ని ప్రదర్శిస్తుంది.