Crime: వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తెదేపా కార్యకర్త మృతి

Crime: A TDP worker who was seriously injured in an attack by Vaikapa mobs died
Crime: A TDP worker who was seriously injured in an attack by Vaikapa mobs died

వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని తొలుత గిద్దలూరు నుంచి కర్నూలుకు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మునయ్య అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.