ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..2,526 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు..

Good news for the people of AP..Registration services in 2,526 secretariats..
Good news for the people of AP..Registration services in 2,526 secretariats..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో 2,526 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించింది. తొలి దశలో 51, రెండవ దశలో 1,500 గ్రామాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా 2,526 సచివాలయాలకు అనుమతులు మంజూరు చేసింది.

అక్కడ పనిచేసే కార్యదర్శులకే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించింది. భూముల రీసర్వే పూర్తయి, LPM వచ్చిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. కాగా, ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించింది జగన్‌ సర్కార్‌. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు.