National Politics: బీజేపీ నాలుగో విడత.. పోటీలో రాధికా శరత్ కుమార్

National Politics: BJP's fourth phase.. Radhika Sarath Kumar in the contest
National Politics: BJP's fourth phase.. Radhika Sarath Kumar in the contest

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మరో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP 5) శుక్రవారం విడుదల చేసింది. పుదుచ్చేరీలోని ఒకటి, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విరుదునగర్ స్థానం నుంచి ప్రముఖ సినీనటి రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమె భర్త ఆర్.శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK)ని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. పుదుచ్చేరీ లోక్సభ స్థానం నుంచి నమశ్శివాయం బరిలోకి దిగుతున్నారు.

తమిళనాడు అభ్యర్థుల జాబితా ఇదే..

తిరువళ్లూరు – పొన్. వి. బాలగణపతి
చెన్నై నార్త్ – ఆర్.సి. పాల్ కనగరాజ్
తిరువన్నా మలై – ఎ. అశ్వ త్థామన్
నమక్కల్ – కె.పి. రామలింగం
తిరుప్పూర్- ఎ.పి. మురుగనందం
పొల్లాచ్చి – కె. వసంతరాజన్
కరూర్ – వి.వి. సెంథిల్నాథన్
చిదంబరం – పి. కాత్యాయని
నాగపట్టిణం – ఎస్జీఎం రమేశ్
తంజావూరు – ఎం. మురుగనందం
శివలింగ – దేవనాథన్ యాదవ్
మదురై – రామ శ్రీనివాసన్
విరుదునగర్ – రాధికా శరత్ కుమార్
తెన్కాశీ – జాన్ పాండియన్