చక్రిని చంపేసింది పూరినే..!!

Puri Jagannadh accuses to chakri of using drugs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అకస్మిక మరణంకు కారణం దర్శకుడు పూరి అంటూ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు డ్రగ్స్‌ను అలవాటు చేసింది పూరి జగన్నాధ్‌ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాధ్‌ కారణంగానే తెలుగు సినిమా పరిశ్రమలో పదుల సంఖ్యలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు. పూరికి అత్యంత సన్నిహితుడు అయిన చక్రి కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణంతో మృతి చెందిన విషయం తెల్సిందే. అప్పట్లో చక్రి డ్రగ్స్‌ ఎక్కువ తీసుకోవడం వల్ల చనిపోయాడు. ఆ విషయం కుటుంబ సభ్యుల కోరిక మేరకు పోలీసులు బయటకు చెప్పలేదు.

చక్రికి డ్రగ్స్‌ అలవాటు చేసింది పూరి జగన్నాధ్‌ అని, డ్రగ్స్‌ను అందించింది కెల్విన్‌ అని తేలింది. పూరి ఒక్క చక్రికి మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఎంతో మందికి డ్రగ్స్‌ను అలవాటు చేశాడు. అయితే ఎక్కువ శాతం మంది వెంటనే డ్రగ్స్‌ అలవాటును మానుకోవడంతో పాటు, కొందరు ఒక మోస్తరు పరిమాణంలోనే డ్రగ్స్‌ను తీసుకునే వారు. కాని చక్రి మాత్రం మోతాదుకు మించి, రోజుకు మూడు నాలుగు సార్లు డ్రగ్స్‌ను తీసుకునే వాడు. దాంతో ఆయన ఆరోగ్యం చెడిపోయిందని, ఆ రోజు కూడా కాస్త ఎక్కువ మోతాదులో డ్రగ్స్‌ను తీసుకోవడం వల్ల చక్రి చనిపోయినట్లుగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

హీరో కూతురు అందం కోసం ఆపరేషన్‌..!

సర్వత్రా ఉత్కంఠ, పూరి మీదే అందరి దృష్టి