Sports: IPL 2024లో ముంబైపై చెన్నై గెలుపు.. రోహిత్ సెంచరీ వృధా..

Sports: Chennai win over Mumbai in IPL 2024.. Rohit's century is wasted..
Sports: Chennai win over Mumbai in IPL 2024.. Rohit's century is wasted..

నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఏకంగా 20 పరుగుల తేడాతో ముంబై పై చెన్నై విజయం సాధించింది.

మొదటి బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. చివర్లో ధోని మెరుపులతో ఆ స్కోర్ చేయగలిగింది. అయితే అనంతరం బ్యాటింగ్ ముంబై ఇండియన్స్, 6 వికెట్లు నష్టపోయి 186 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ, మ్యాచ్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది.