జేసీ సారీ చెప్పిందెవరికి?

JC Diwakar Reddy react On Airport Issue

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

TDP MP JC Diwakar Reddy Says Sorry to Media On Airport Issue

విశాఖ విమానాశ్రయంలో జరిగిన గొడవతో అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన్ని సారీ చెప్పమంటూ సీఎం చంద్రబాబు దూతగా సీఎం రమేష్ వెళ్లారు. ఆ ఇద్దరూ కలిసి కారులో బయటికి వస్తుండగా ANI మీడియా ప్రతినిధి ఇంటిబయట జేసీ స్పందన కోసం వేచి వున్నారు. ఆ ప్రతినిధి ఏది అడిగినా జేసీ దండం పెట్టి సారీ సారీ అంటూ వెళ్లిపోయారు. ఈ సారీ సమాధానం చెప్పనందుకా లేక ఇండిగో సిబ్బంది మీద దురుసు ప్రవర్తనకో అర్ధం కాకుండా వుంది. కావాలంటే మీరు కూడా ఆ వీడియో మీద ఓ లుక్ వేయండి.

జేసీ వద్దకు బాబు దూత… క్షమాపణకు ఒప్పిస్తారా?

ఇక వాళ్ళతో కటీఫ్ అంటున్న జేసీ.