TG Politics: తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. రైతుబంధు 5 ఎకరాల వరకే..!

TG Politics: Big shock for Telangana farmers.. Rythubandhu only up to 5 acres..!
TG Politics: Big shock for Telangana farmers.. Rythubandhu only up to 5 acres..!

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోందట.

వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివరలో పంట సాయం అందించే ఆలోచన ఉందట. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు వేయనున్నట్లు తెలిపారు. 5 ఎకరాల వరకే రైతు బంధు అనడంతో.. కొంత మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.