ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Chandrababu take Decisions in AP Cabinet Ministers meeting
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
  • ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • ఉగాదికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.

  • డీఏ 2.096 శాతం విడుదల చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • 2017 జనవరి నుంచి 2018 మార్చి వరకు దాదాపు 15 నెలల డీఏ కోసం రూ.1048 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.

  • అలాగే పోలవరం కాంక్రీట్‌ పనులు చేపట్టిన నవయుగ కంపెనీకి రూ. 1244 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.

  • అంతేకాకుండా విద్యాధరపురంలో ఉర్దూ జూనియర్‌ కాలేజీకి ఎకరా స్థలం కేటాయించారు.

  • అలాగే ఏసీబీలో 350 పోస్టులు భర్తీ, గన్నవరం సీనియర్ సివిల్ జడ్జీ కోర్టుకు 25 పోస్టులు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.