ప్రజాస్వామ్యం వచ్చినా రాజరికం పోలేదు

odisha-cm-naveen-patnaik-warns-mla-to-cross-the-canal-issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Odisha CM Naveen Patnaik warns  MLA To Cross The Canal Issue

బ్రిటీషర్లు వెళ్లిపోయినా.. వారి బుద్ధులు మాత్రం ఇండియాలో తిష్టవేసుక్కూర్చుకున్నాయి. ఓ చిన్న కాలువ దాటడానికి ఎమ్మెల్యే గన్ మెన్లతో మోయించుకోవడం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

ఒడిషాలో జరిగిన ఈ ఘటన సమాజం సిగ్గుపడేలా చేసింది. ఒడిషాలో ఇప్పటికే బీజేపీ నుంచి ప్రమాదం ఎదుర్కుంటున్న బీజేడీకి.. ఈ ఘటన ఇబ్బందిగా మారింది. ఎంపీ బురద కాలువను దాటి వెళితే.. ఎమ్మెల్యే మాత్రం ఆర్భాటంగా మనుషులతో మోయించుకోవడం విమర్శలకు దారితీసింది.

సీఎం నవీన్ పట్నాయక్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారట. ఇప్పటికే ఎమ్మెల్యేను వివరణ అడిగారట. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం చేసిన తప్పును సమర్థించుకుంటున్నారు. అది వారికి తనపై అభిమానం అని, తానెవర్నీ మోయమనలేదని బుకాయిస్తున్నారు.

 మరిన్ని వార్తలు:

నంద్యాల ప్రచారంలో లోకేష్ మాటలివే …