Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest Twitter Youtube
Sunday, December 14, 2025
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version

Andhra Pradesh

Latest
  • Latest
  • Featured posts
  • Most popular
  • 7 days popular
  • By review score
  • Random

యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు

నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి

మహిళల భద్రతకు శక్తి వాట్సాప్‌

ap deputy cm pawan kalyan

థియేటర్ల బంద్ పై పవన్ కళ్యాణ్‌ కీలక ఆదేశాలు

AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh

మంత్రి లోకేష్: కార్యకర్తలే నాకు స్ఫూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా పెంచగా కేసుల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం 2 నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 29,309 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 104 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,88,004కి చేరింది. ఇక, రాష్ట్రంలో ఆదివారం కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,156కు పెరిగింది. అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి బారి నుంచి సోమవారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,79,651 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,197కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,89,103 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, మంగళవారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 27 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో కేసులు సున్నాకు పడిపోయాయి. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 12 ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

బడ్జెట్‌ 2021: మందుబాబులకు షాక్..!

మ‌రింత పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

మరోసారి పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ ఆగ్రహం!

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు

రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

ఏపీలో స్వల్పంగా కరోనా వైరస్ కేసులు

ఏపీలో స్వల్పంగా కరోనా వైరస్ కేసులు

1...203204205...225Page 204 of 225

Recent Posts

  • యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
  • BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు
  • నా పార్టీ BRS.. నా నాయకుడు KCR
  • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా
  • నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
© All Rights Reserved Telugu Bullet