విలన్, హీరోయిన్ ఫిక్స్.. హీరో తేలాల్సి ఉంది…!

Jigarthanda Harish Shankar Telugu remake Two Heroes Siddharths Role

దర్శకుడు హరీష్ శంకర్ ఓ తమిళ మూవీ పైన మనసు పారేసుకున్నాడు. అదే జిగార్తండ చిత్రం. సిద్దర్డ్ హీరోగా నటించాడు. బాబీ సింహా విలన్ పాత్రలో నటించాడు ఇప్పుడు ఈ చిత్రాని తెలుగు రీమేక్ చెయ్యడానికి హరీష్ శంకర్ ప్లాన్ చెస్తున్నాడు. ఈ చిత్రంకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం విలన్ పాత్ర చేస్తుండటంతో మెగా అభిమానులు షాక్ తిన్నారు ఈ చిత్రంలో హీరోకంటే విలన్ రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది అందుకే వారు ఒప్పుకున్తల్లు తెలుస్తుంది.

Harish Shankar's new film with megha heros

ఈ చిత్రంలో హీరో కోసం హరీష్ శంకర్ నాగ శౌర్య, రాజ్ తరుణ్ లో ఒక్కరిని ఎంపిక చెయ్యాలని భావిస్తున్నాడు. ఇంకా హీరొయిన్ గా ఛలో, గీత గోవిందం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిఖ మంధన ను ఎంపిక చేశారంట. తమిళంలో డార్క్ కామెడీ గా రూపొందిన ఆ చిత్రం. తెలుగు కచ్చితంగా సూపర్ హిట్ట్ గా నిలిచే అవకశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ యంగ్ హీరోస్ రాజ్ తరుణ్, నాగ శౌర్య ఒదులుకోపోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా సారైనా హిట్ట్ కొట్టక చాలాకాలం అయింది. హరీష్ శంకర్ నుండి వచ్చిన రీమేక్ చిత్రం గబ్బర్ సింగ్ తనదైనా స్టైల్ లో ఎక్కించి మంచి హిట్ట్ కొట్టాడు అలాంటిది జిగార్తండ ను తెలుగు రీమేక్ లో తనదైన కామెడీ స్టైల్ లో కామెడీ అండ్ యాక్షన్ పండించడానికి సిద్దం అవ్వుతున్నాడు.